సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి నిర్లక్ష్యము కారణంగా లేక రిటైర్ అయిన తరువాత రీ-ఎంప్లామెంట్ తీసుకొన్న కాలంలో నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వానికి నష్టం జరిగింది అని తేలితే ప్రభుత్వము పెన్షనును నిలుపుదల/రద్దు చేయవచ్చా?
ప్రశ్న
సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి నిర్లక్ష్యము కారణంగా లేక రిటైర్ అయిన తరువాత రీ-ఎంప్లామెంట్ తీసుకొన్న కాలంలో నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వానికి నష్టం జరిగింది అని తేలితే ప్రభుత్వము పెన్షనును నిలుపుదల/రద్దు చేయవచ్చా?
జవాబు
చేయవచ్చు.
సంబంధిత రూలు: Rule 9 (i)

0 Post a Comment:
Post a Comment